ఇటీవలే రాష్ట్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ ఓ విషయం చెప్పారు. కేసీఆర్కు ఇప్పుడు ఉద్యమబంధాలు లేవని, కేవలం రాజ్యం, రాజ్యానికి సంబంధించిన లక్షణాలే ఉన్నాయని అన్నారు....
ఓటుకు నోటు కేసు గురించి వినని తెలుగువారుండరు. ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ అభ్యర్థికి ఓటు వేయడం కోసం టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ. 50 లక్షల నగదు ఇస్తూ అప్పటి టీడీపీ...
(2013లో రాసిన ఈ వ్యాసం ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా బాగా వర్తిస్తుంది.)
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిలాస్పూర్ జిల్లా ఎస్పీ రాహుల్ శర్మ గత వారం తన సర్వీస్ పిస్టల్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మవిశ్వాసం,...
రాష్ట్రం లో ఎన్నికల వాతావ రణం వేడెక్కింది. అన్ని పార్టీ లూ తమ అభ్యర్థుల జాబితాలు ప్రకటించాయి. నామినేషన్ల పర్వం ముగిసింది. గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు,...