పంజాబ్ ఎన్నికలలో ఘనవిజయంతో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయస్థాయి వార్తలలో నిలిచింది. తొమ్మిదేళ్ల కిందట ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో మొదలైన ఈ పార్టీ ప్రయాణం మొన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికలతో...
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓ విషయాన్ని స్పష్టంగా తేల్చేశాయి. ఇప్పటిదాకా ఒక జాతీయ పార్టీగా, దేశ ప్రజల ఎదుట భారతీయ జనతా పార్టీకి కనీస ప్రత్యామ్నాయంగా ఉందనుకున్న కాంగ్రెస్ పార్టీ...
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ @పీకేతో అధికార టీఆర్ఎస్ చేసుకున్న ఒప్పందం గురించే ఇప్పుడు తెలంగాణలో చర్చ నడుస్తోంది. నటుడు ప్రకాశ్రాజ్తో కలిసి పీకే ఇటీవల గజ్వేల్ నియోజకవర్గంలో రహస్యంగా పర్యటించడం, కేసీఆర్...
జగ్గారెడ్డి ఉదంతం మరోసారి టీ-కాంగ్రెస్ను వార్తల్లో నిలిపింది. పార్టీలో తనకు ఏమాత్రం ప్రాధాన్యం లభించడం లేదని, పైగా కోవర్ట్ గా ముద్ర వేసి బయటకు పంపే కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన ఇటీవల...
తెలంగాణ అంతటా ఇప్పుడు ముందస్తు ఎన్నికల చర్చే నడుస్తోంది. గత నాలుగు నెలల నుంచీ తన దాడిని కమలనాథులపై ఎక్కుపెట్టిన సీఎం కేసీఆర్ ఈ మధ్య తీవ్రత బాగా పెంచారు. ఈ నెల...