ఐక్యరాజ్య సమితి ఇటీవల ప్రపంచ సంతోష సూచికను విడుదల చేసింది. ఇప్పటివరకూ మానవాభివృద్ధి సూచికను మాత్రమే ప్రతియేటా విడుదల చేస్తూ వస్తున్న సమితి తొలిసారిగా ఆయా దేశాల్లో ప్రజలు ఏ మేర కు...
నక్సలిజాన్ని అంతమొందించడంలో బహుళజాతి కంపెనీల సాయం పొందాలని కేంద్రం నిర్ణయించింది. మొన్నటి బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రస్తావించిన భారత్ రూరల్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ (బీఆర్ఎల్ఎఫ్) ఇందుకు ఉద్దేశించినదే. దేశంలోని 170...
మావోయిస్టుల వేటలో మానవరహిత విమానాలను వాడాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి రెండేళ్ల క్రితమే ఛత్తీస్గఢ్ లోని బస్తర్ అటవీ ప్రాంతంలో ప్రయోగాత్మక పరీక్షలు చేసింది. దంతేవాడ జిల్లా చింతల్నార్లో మావోయిస్టులు చేసిన దాడిలో...
దేశంలో ఎంత మంది పేదలున్నారన్న విషయంపై ఇటీవల ఉభయ సభల్లో పెద్ద దుమారం చెలరేగింది. గ్రామీణ ప్రాంతంలో రోజుకు రూ. 22. 42, పట్టణవూపాంతంలో రూ. 2.35 ఖర్చు పెట్టగలిగితే చాలు.. వాళ్లు...
(2013లో రాసిన ఈ వ్యాసం ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా బాగా వర్తిస్తుంది.)
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిలాస్పూర్ జిల్లా ఎస్పీ రాహుల్ శర్మ గత వారం తన సర్వీస్ పిస్టల్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మవిశ్వాసం,...