సెరిబ్రల్ మలేరియాతో తెహెల్కా ఫొటోగ్రాఫర్ తరుణ్ శెహ్రావత్ మరణించడంతో అబూజ్మాడ్ ప్రాంతం మరోసారి వార్తల్లోకెక్కింది. మహిళా జర్నలిస్టు తుషా మిట్టల్తో కలిసి గత ఏప్రిల్లో శెహ్రావత్ మాడ్ కొండల పైకి వెళ్లారు. వారం రోజుల పాటు తిరిగి అక్కడ జరుగుతున్నదేమిటో తెలుసుకుని బయటకు వచ్చారు….
Category: విశ్లేషణలు
ఈశాన్యం భారతంలో మావోయిస్టులు
జాతుల తిరుగుబాట్లకు ప్రసిద్ధిగాంచిన ఈశాన్య రాష్ట్రాలు తాజాగా మావోయిస్టుల రంగప్రవేశంతో మరోసారి వేడెక్కాయి. దశాబ్దాలుగా సాయుధ ఉద్యమాలు నడిపిన అనేక సంస్థలు ఇటీవలికాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతి ఒప్పందాలు కుదుర్చుకుని పోరాటాలను విరమించాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఈ రాష్ట్రాల్లో ప్రవేశించడం…
పని మనుషులా? బానిసలా?
పైకి కనిపించని సరికొత్త బానిస వ్యవస్థ ఒకటి ప్రస్తుతం మన దేశంలో అతివేగంగా విస్తరిస్తోంది. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, పారిక్షిశామికీకరణ విధానాల ఫలితంగా పెరిగిన పట్టణ ధనిక, ఉన్నత మధ్యతరగతి వర్గాల నివాసాలే ఈ కొత్త వ్యవస్థకు నిలయాలుగా మారాయి. పంట పొలాల నుంచి పరిక్షిశమలకు…
బస్తర్.. భారత యేనాన్..
‘‘దండకారణ్యం భారతదేశంలోని అరుణారుణ ప్రాంతం నుంచి ఢిల్లీకి తిరిగివస్తుంటే.. నాకు డెబ్బై ఐదు సంవత్సరాల కిందట ఉత్తర షాంగ్సీ లోని యేనాన్ నుంచి కొమింగ్టాంగ్ రాజధాని సియాన్కు తిరిగివచ్చినట్లనిపించింది. కానీ నేనక్కడ నాలుగు నెలలు గడిపి రాలేదు. కేవలం రెండు వారాలు మాత్రమే ఉన్నాను….
జనాభా లెక్కలు- అపోహలు.. నిజాలు
జనాభా లెక్కలు- 2011, ప్రాథమిక నివేదిక ఇటీవల విడుదలైంది. వివిధ రాష్ట్రాల, జిల్లాల, పల్లెల, పట్టణాల, నగరాల జనాభాకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ నివేదికలో పొందుపర్చారు. నివాసగృహాల సంఖ్యతో పాటు వాటికి సమకూరివున్న సదుపాయాలు, జనాభా పెరుగుదల రేటు, లింగ నిష్పత్తి, అక్షరాస్యత,…
నేపాల్లో చీలిన మావోయిస్టులు..
ప్రజాయుద్ధ పంథాను వదిలి పార్లమెంటరీ బాట పట్టి ఎన్నికల్లో గెలి చి అధికార పగ్గాలు సైతం చేపట్టిన నేపాల్ మావోయిస్టులు నిట్టనిలువునా చీలిపోయారు. మావోయిస్టు పార్టీ చైర్మన్ పుష్పకుమార్ దహల్ అలియాస్ ప్రచండ, ప్రధాని బాబూరామ్ భట్టరాయ్ల వర్గం అనుసరిస్తున్న నయా రివిజనిస్టు విధానాలను…
మురికి వాడలపై ‘మమత’ కరువు!
కోల్కతా మహానగరంలోని నోనదంగా మురికివాడ ఇటీవల ఉద్యమాలు, అరెస్టులతో అట్టుడికిపోతున్నది. దేశంలోనే పేరుగాంచిన ఈ మురికివాడకు చెందిన మజ్దూర్పల్లి, శ్రామిక్కాలనీల్లోని 200 గుడిసెలను మార్చ్ 30న కోల్కతా మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (కేఎండీఏ) అధికారులు కూల్చివేశారు. తమకు నిలువ నీడ లేకుండా చేయవద్దని స్థానికులు…
విధ్వంసమా? అభివృద్ధి ‘వేదాంత’మా?
బహుళజాతి కంపెనీ వేదాంత ఇటీవలికాలంలో వార్తల్లో నిలిచింది. ఒరిస్సా రాష్ట్రంలోని నియాంగిరి పర్వతాలపై బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తూ కేంద్ర పర్యావరణశాఖ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఈ సంస్థ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో గత రెండేళ్లుగా విచారణ కొనసాగుతున్నది. పర్యావరణ చట్టాలను తాము…
పతనం అంచున అస్సద్!
అఫ్ఘనిస్తాన్.. ఇరాక్.. లిబియా.. ఇరాన్.. ఉత్తర కొరియా.. అమెరికా ఆగ్రహానికి గురైన దేశాల జాబితాలో తాజాగా సిరియా చేరింది. తనకు నచ్చితే పచ్చి నియంతనైనా గొప్ప ప్రజాస్వామికవాదిగా, నచ్చకపోతే ప్రజాదరణ గల నేతను కూడా ప్రజాస్వామ్య వ్యతిరేకిగా ముద్రవేసే అగ్రరాజ్యానికి ఇప్పుడు సిరియా పాలకుడు…
ఆ సంతోషాలు మనకెప్పుడు..?
ఐక్యరాజ్య సమితి ఇటీవల ప్రపంచ సంతోష సూచికను విడుదల చేసింది. ఇప్పటివరకూ మానవాభివృద్ధి సూచికను మాత్రమే ప్రతియేటా విడుదల చేస్తూ వస్తున్న సమితి తొలిసారిగా ఆయా దేశాల్లో ప్రజలు ఏ మేర కు సంతోషంగా ఉన్నారనే కోణంలో సర్వేలు నిర్వహించింది. అభివృద్ధితో నిమిత్తం లేకుండా…
