ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓ విషయాన్ని స్పష్టంగా తేల్చేశాయి. ఇప్పటిదాకా ఒక జాతీయ పార్టీగా, దేశ ప్రజల ఎదుట భారతీయ జనతా పార్టీకి కనీస ప్రత్యామ్నాయంగా ఉందనుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలతో ఆ అర్హతను కోల్పోయింది. పవర్లో ఉన్న పంజాబ్తోపాటు…
కేసీఆర్లో ఓటమి భయం నిజమేనా?
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ @పీకేతో అధికార టీఆర్ఎస్ చేసుకున్న ఒప్పందం గురించే ఇప్పుడు తెలంగాణలో చర్చ నడుస్తోంది. నటుడు ప్రకాశ్రాజ్తో కలిసి పీకే ఇటీవల గజ్వేల్ నియోజకవర్గంలో రహస్యంగా పర్యటించడం, కేసీఆర్ సర్కారు పాలనపై, పథకాలపై ప్రజల ఫీడ్బ్యాక్ తీసుకోవడం, మల్లన్నసాగర్ను సందర్శించడం…
కేసీఆర్లో ఓటమి భయం మొదలైందా?
దిశ, వెబ్డెస్క్: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ @పీకేతో అధికార టీఆర్ఎస్ చేసుకున్న ఒప్పందం గురించే ఇప్పుడు తెలంగాణలో చర్చ నడుస్తోంది. నటుడు ప్రకాశ్రాజ్తో కలిసి పీకే ఇటీవల గజ్వేల్ నియోజకవర్గంలో రహస్యంగా పర్యటించడం, కేసీఆర్ సర్కారు పాలనపై, పథకాలపై ప్రజల ఫీడ్బ్యాక్…
టీ-కాంగ్రెస్.. వీళ్లు మారరా!?
జగ్గారెడ్డి ఉదంతం మరోసారి టీ-కాంగ్రెస్ను వార్తల్లో నిలిపింది. పార్టీలో తనకు ఏమాత్రం ప్రాధాన్యం లభించడం లేదని, పైగా కోవర్ట్ గా ముద్ర వేసి బయటకు పంపే కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన ఇటీవల రాజీనామాకు సిద్ధమయ్యారు. పలువురు సీనియర్ నేతలు బతిమాలినా తన నిర్ణయాన్ని…
ముందస్తా? పుత్రాభిషేకమా?
తెలంగాణ అంతటా ఇప్పుడు ముందస్తు ఎన్నికల చర్చే నడుస్తోంది. గత నాలుగు నెలల నుంచీ తన దాడిని కమలనాథులపై ఎక్కుపెట్టిన సీఎం కేసీఆర్ ఈ మధ్య తీవ్రత బాగా పెంచారు. ఈ నెల ఒకటిన కేంద్రం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు ప్రధానిని, ప్రభుత్వ…
ముందస్తా? పుత్రాభిషేకమా?
తెలంగాణ అంతటా ఇప్పుడు ముందస్తు ఎన్నికల చర్చే నడుస్తోంది. గత నాలుగు నెలల నుంచీ తన దాడిని కమలనాథులపై ఎక్కుపెట్టిన సీఎం కేసీఆర్ ఈ మధ్య తీవ్రత బాగా పెంచారు. ఈ నెల ఒకటిన కేంద్రం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు ప్రధానిని, ప్రభుత్వ…
మోడీ.. కేసీఆర్.. ఇచ్చుకో.. పుచ్చుకో!?
గత మంగళవారం రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత సిగ్గు చేటైన పద్ధతిని అనుసరించిందని ఆయన దుయ్యబట్టారు. విభజన బిల్లుపై కనీసం చర్చకు అనుమతించలేదని, మైకులు ఆపి,…
కేసీఆర్.. ఒక్క దెబ్బకు మూడు పిట్టలు!
ఫిబ్రవరి 1న చట్టసభల్లో మోడీ సర్కారు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు సాయంత్రం మన ముఖ్యమంత్రి నిర్వహించిన ప్రెస్ మీట్ సంచలనంగా మారింది. ఉద్యమకాలం నుంచీ అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడం, వాటిల్లో వాడి వేడి బుల్లెట్లు పేల్చడం, జనాలను మెస్మరైజ్ చేయడం, మీడియా పతాక…
సుఖజీవులు నశించాలి!
మనుగడ కోసం పోరాటం చేసిన క్రమంలోనే మానవుడు ప్రస్తుత ఈ రూపానికి పరిణామం చెందాడని ప్రముఖ జీవ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ సిద్ధాంతం మనకు చెబుతుంది. ఏకకణ జీవుల నుంచి బహుకణ జీవులు.. జలచరాల నుంచి ఉభయచరాలు, భూచరాలు ఉద్భవించాయని, ఈ పరిణామ క్రమంలోనే…
యూపీలో తెలంగాణ పాలిటిక్స్!
ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇటీవలే విడుదల చేసింది. దేశంలోనే అత్యధికంగా 80 లోక్సభ, 403 శాసనసభ స్థానాలను కలిగిన యూపీ పోలింగ్ ఫిబ్రవరి 10న ప్రారంభమై ఏడు దశల్లో కొనసాగి మార్చ్ 7న ముగియనుంది….
