ఆన్‌లైన్ పేపర్లను గుర్తించండి..

పదేళ్ల కిందట మీరు బస్సులో ప్రయాణించినపుడు సీటుకో పేపర్ కనిపించేది. ఒకరు ఈనాడు, ఒకరు ఆంధ్రజ్యోతి. మరొకరు సాక్షి. ఇంకొకరు నమస్తే తెలంగాణ చదువుతూ కనిపించేవాళ్లు. ఒక పేపర్ చదవడం పూర్తయినవాళ్లు పక్క సీట్లో వారిని ఇంకో పేపర్ అడుక్కుని చదవడం కూడా చూసే వుంటారు. బస్సేమిటి, బస్టాండ్లలో, రైళ్లలో, రైల్వే స్టేషన్లలో, విమానాలలో, విమానాశ్రయాలలో, రోడ్ సైడ్ హోటళ్లలో, బార్బర్‌ షాపుల్లో, ఆఫీసుల్లో ఇలా ఎక్కడ చూసినా పేపర్లు చదివే జనం తటస్థపడేవారు. వీధి వీధినా…

Read More
Marokonam

చిన్న పార్టీలు.. ఎవరికి నష్టం?

వచ్చే శాసనసభ ఎన్నికలలో తెలంగాణలోని పరిమిత స్థానాలలో తమ పార్టీ పోటీ చేస్తుందని ఇటీవల జనసేనాని, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రకటించారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌కు వచ్చిన ఆయన రాష్ట్రంలో జనసేన బలంగా ఉందని, ప్రతి నియోజకవర్గంలోనూ తమకంటూ ఓటుబ్యాంకు ఏర్పడిందని చెప్పారు. ఎన్ని సీట్లు గెలుస్తామన్నది ముఖ్యం కాదని, ఇతర పార్టీల గెలుపోటములను మాత్రం ప్రభావితం చేయగలమని స్పష్టం చేశారు.పవన్ ప్రకటన నేపథ్యంలో రాష్ట్రంలో చిన్న పార్టీల ప్రభావంపై మరోమారు చర్చ ఊపందుకుంది. జనసేనతో పాటు…

Read More

చింతలు తీర్చని చింతన్ శిబిర్!

  కష్టాల కడలిలో జీవన్మరణ పోరాటం చేస్తున్న భారత జాతీయ కాంగ్రెస్ గట్టెక్కే మార్గాలను వెతకడానికి ఇటీవల రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మూడు రోజుల ‘నవ సంకల్ప్ చింతన్ శిబిర్‌’ నిర్వహించింది. నాయకత్వపరంగా, సంస్థాగతంగా, రాజకీయంగా పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలపై మేధోమథనం జరిపింది. చివరిరోజు ఉదయ్‌పూర్ డిక్లరేషన్ పేరిట కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. పార్టీ పునరుజ్జీవం కోసం పైనుంచి కింది స్థాయి వరకు సంస్థాగత సంస్కరణలు చేపట్టడానికి ఒక టాస్క్‌‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని తలపెట్టింది. రాజకీయ వ్యవహారాలపై…

Read More

వలస చట్టాలు తిరగరాయండి!

రాజద్రోహ చట్టం అమలుపై గత బుధవారం దేశ అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక నిర్ణయాన్ని వెలువరించింది. ఇండియన్ పీనల్ కోడ్‌ (ఐపీసీ)లోని సెక్షన్ 124-ఎ రూపంలో కొనసాగుతున్న ఈ చట్టం అమలును వెంటనే నిలిపివేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లితో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలిచ్చింది. ఈ సెక్షన్ కింద తాజాగా ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయవద్దని, ఇప్పటికే పెట్టిన కేసుల విచారణను, తదుపరి చర్యలను నిలిపివేయాలని కేంద్రంతోపాటు అన్ని రాష్ట్ర…

Read More

టి-కాంగ్రెస్.. ఈ జాకీ లేపుతుందా!?

తెలంగాణలో రాహుల్ పర్యటన సక్సెస్ కావడం కాంగ్రెస్ శ్రేణులలో ఫుల్ జోష్ నింపింది. శుక్రవారం వరంగల్‌లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభకు భారీగా జనం హాజరు కావడం, రాహుల్, రేవంత్‌ ప్రసంగాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం పట్ల ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సోనియా ఇచ్చిన తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నదెవరు? దోచుకుంటున్నదెవరు? ఇక్కడి ప్రజల కలలను కల్లలు చేసిందెవరు? అంటూ రాహుల్ అడిగిన ప్రశ్నలకు జనం చాలా…

Read More

గజం మిథ్య.. పలాయనం మిథ్య!

దేశ స్థితిగతులను మార్చాలంటే పాలనను ప్రగతిపథంలోకి తీసుకుపోయే కొత్త ఎజెండా అవసరమని, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఉద్భవించాలని నాలుగు రోజుల క్రితం జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటివరకు చాలా ఫ్రంట్‌లు వచ్చాయని, ఇప్పుడు కావాల్సింది కొత్త రాజకీయ గుంపు, కూటమి కాదని నొక్కి చెప్పారు. కొన్ని పార్టీలను, కొంతమంది ముఖ్యమంత్రులను కలుపుకుపోయినంత మాత్రాన ఫలితం లేదని, నూతన ఆర్థిక, వ్యవసాయ, పారిశ్రామిక విధానాలు రావాలని, ప్రతివాడూ చేయడానికి పని…

Read More

2023: కౌన్ బనేగా సీఎం!?

తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఇంకా ఏడాదిన్నర కాలమున్నా అన్ని పార్టీలూ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార టీఆర్ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీపై సమరశంఖం పూరించి ఇప్పటికే తమ భవిష్యత్ బాటను స్పష్టపరచారు. వడ్ల కొనుగోలుపై ఉద్యమం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజల్లో ఒంటరి చేయ యత్నించారు. మోడీ పట్టించుకోకున్నా తాను పట్టించుకుంటానని రైతులకు సందేశం అందేలా వడ్ల కొనుగోళ్లను ప్రారంభించారు. అన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులపై ఇటీవల పీకే టీం ఇచ్చిన సర్వే రిపోర్టుపై ఆధారపడి…

Read More

నిరుద్యోగుల ఓటు ఎటువైపు?

ఢిల్లీలో ఇటీవల టీపీసీసీ నేతలతో రాహుల్ గాంధీ సమావేశమైన సందర్భంగా ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు టీం ఒక నివేదిక సమర్పించింది. తెలంగాణలో ప్రస్తుతం నెలకొనివున్న రాజకీయ పరిస్థితులను ఇందులో అంచనా వేశారు. ఇప్పటికిప్పుడు శాసనసభ ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయని తాము చేసిన విస్తృత సర్వే వివరాలను తెలియపరచారు. ఈ సర్వే వివరాలను గోప్యంగా ఉంచినా, అందులో పాల్గొన్న ఓ నాయకుడి సమాచారం మేరకు టీఆర్ఎస్‌కు 38 శాతానికి తగ్గకుండా…

Read More

ఉద్యమాలు ఓట్లు రాల్చవా?

తెలంగాణ రాష్ట్ర సమితి ఇక ఎంత మాత్రం ఉద్యమ సంస్థ కాదని, ఫక్తు రాజకీయ పార్టీ అని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తరచూ గుర్తు చేస్తుంటారు. ఇలా పదే పదే చెప్పడంలో ఆయన ఉద్దేశం ఉద్యమ సంస్థకు ఉండాల్సిన లక్షణాలు, లక్ష్యాలు, వ్యూహాలు వేరని.. అవి రాజకీయ పార్టీకి వర్తించవని.. ఆయన చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలో మొదట కొంత నెగెటివ్ టాక్ వచ్చింది కూడా. తెలంగాణ సెంటిమెంటుతో అధికారం దక్కించుకుని ముఖ్యమంత్రి కాగానే ఇలా…

Read More

అబ్ కీ బార్ ఆప్ కా!?

పంజాబ్ ఎన్నికలలో ఘనవిజయంతో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయస్థాయి వార్తలలో నిలిచింది. తొమ్మిదేళ్ల కిందట ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో మొదలైన ఈ పార్టీ ప్రయాణం మొన్నటి ఐదు రాష్ట్రాల ఎన్నికలతో ఒక కొలిక్కి వచ్చింది. గోవాలో కూడా రెండు ఎమ్మెల్యే సీట్లు గెలిచినా, పంజాబ్‌ రాష్ట్రాన్ని ఊడ్చేసిన తీరు రాజకీయ విశ్లేషకులలో తీవ్ర చర్చను రేపింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండేళ్లుగా మోడీ సర్కారుపై రాజీలేని పోరాటం చేసిన పంజాబ్ రైతులు తమకు మద్దతిచ్చిన…

Read More