‘‘దండకారణ్యం భారతదేశంలోని అరుణారుణ ప్రాంతం నుంచి ఢిల్లీకి తిరిగివస్తుంటే.. నాకు డెబ్బై ఐదు సంవత్సరాల కిందట ఉత్తర షాంగ్సీ లోని యేనాన్ నుంచి కొమింగ్టాంగ్ రాజధాని సియాన్కు తిరిగివచ్చినట్లనిపించింది. కానీ నేనక్కడ నాలుగు నెలలు గడిపి రాలేదు. కేవలం రెండు వారాలు మాత్రమే ఉన్నాను….
జనాభా లెక్కలు- అపోహలు.. నిజాలు
జనాభా లెక్కలు- 2011, ప్రాథమిక నివేదిక ఇటీవల విడుదలైంది. వివిధ రాష్ట్రాల, జిల్లాల, పల్లెల, పట్టణాల, నగరాల జనాభాకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ నివేదికలో పొందుపర్చారు. నివాసగృహాల సంఖ్యతో పాటు వాటికి సమకూరివున్న సదుపాయాలు, జనాభా పెరుగుదల రేటు, లింగ నిష్పత్తి, అక్షరాస్యత,…
నేపాల్లో చీలిన మావోయిస్టులు..
ప్రజాయుద్ధ పంథాను వదిలి పార్లమెంటరీ బాట పట్టి ఎన్నికల్లో గెలి చి అధికార పగ్గాలు సైతం చేపట్టిన నేపాల్ మావోయిస్టులు నిట్టనిలువునా చీలిపోయారు. మావోయిస్టు పార్టీ చైర్మన్ పుష్పకుమార్ దహల్ అలియాస్ ప్రచండ, ప్రధాని బాబూరామ్ భట్టరాయ్ల వర్గం అనుసరిస్తున్న నయా రివిజనిస్టు విధానాలను…
మురికి వాడలపై ‘మమత’ కరువు!
కోల్కతా మహానగరంలోని నోనదంగా మురికివాడ ఇటీవల ఉద్యమాలు, అరెస్టులతో అట్టుడికిపోతున్నది. దేశంలోనే పేరుగాంచిన ఈ మురికివాడకు చెందిన మజ్దూర్పల్లి, శ్రామిక్కాలనీల్లోని 200 గుడిసెలను మార్చ్ 30న కోల్కతా మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (కేఎండీఏ) అధికారులు కూల్చివేశారు. తమకు నిలువ నీడ లేకుండా చేయవద్దని స్థానికులు…
విధ్వంసమా? అభివృద్ధి ‘వేదాంత’మా?
బహుళజాతి కంపెనీ వేదాంత ఇటీవలికాలంలో వార్తల్లో నిలిచింది. ఒరిస్సా రాష్ట్రంలోని నియాంగిరి పర్వతాలపై బాక్సైట్ తవ్వకాలను నిలిపివేస్తూ కేంద్ర పర్యావరణశాఖ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఈ సంస్థ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో గత రెండేళ్లుగా విచారణ కొనసాగుతున్నది. పర్యావరణ చట్టాలను తాము…
పతనం అంచున అస్సద్!
అఫ్ఘనిస్తాన్.. ఇరాక్.. లిబియా.. ఇరాన్.. ఉత్తర కొరియా.. అమెరికా ఆగ్రహానికి గురైన దేశాల జాబితాలో తాజాగా సిరియా చేరింది. తనకు నచ్చితే పచ్చి నియంతనైనా గొప్ప ప్రజాస్వామికవాదిగా, నచ్చకపోతే ప్రజాదరణ గల నేతను కూడా ప్రజాస్వామ్య వ్యతిరేకిగా ముద్రవేసే అగ్రరాజ్యానికి ఇప్పుడు సిరియా పాలకుడు…
ఆ సంతోషాలు మనకెప్పుడు..?
ఐక్యరాజ్య సమితి ఇటీవల ప్రపంచ సంతోష సూచికను విడుదల చేసింది. ఇప్పటివరకూ మానవాభివృద్ధి సూచికను మాత్రమే ప్రతియేటా విడుదల చేస్తూ వస్తున్న సమితి తొలిసారిగా ఆయా దేశాల్లో ప్రజలు ఏ మేర కు సంతోషంగా ఉన్నారనే కోణంలో సర్వేలు నిర్వహించింది. అభివృద్ధితో నిమిత్తం లేకుండా…
నక్సలిజంపై ‘కార్పొరేట్’ వార్..
నక్సలిజాన్ని అంతమొందించడంలో బహుళజాతి కంపెనీల సాయం పొందాలని కేంద్రం నిర్ణయించింది. మొన్నటి బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రస్తావించిన భారత్ రూరల్ లైవ్లీహుడ్ ఫౌండేషన్ (బీఆర్ఎల్ఎఫ్) ఇందుకు ఉద్దేశించినదే. దేశంలోని 170 గిరిజన జిల్లాల అభివృద్ధిలో పౌర సమాజం భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఈ…
నక్సల్స్ పై ‘మానవరహిత’ యుద్ధం..
మావోయిస్టుల వేటలో మానవరహిత విమానాలను వాడాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి రెండేళ్ల క్రితమే ఛత్తీస్గఢ్ లోని బస్తర్ అటవీ ప్రాంతంలో ప్రయోగాత్మక పరీక్షలు చేసింది. దంతేవాడ జిల్లా చింతల్నార్లో మావోయిస్టులు చేసిన దాడిలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన నేపథ్యంలో మొదటిసారి 2010…
పేదరికం..అంకెల గారడీ..
దేశంలో ఎంత మంది పేదలున్నారన్న విషయంపై ఇటీవల ఉభయ సభల్లో పెద్ద దుమారం చెలరేగింది. గ్రామీణ ప్రాంతంలో రోజుకు రూ. 22. 42, పట్టణవూపాంతంలో రూ. 2.35 ఖర్చు పెట్టగలిగితే చాలు.. వాళ్లు పేదలు కాదం టూ ఇటీవల ప్రణాళిక సంఘం ప్రకటించడం ఈ…
