నక్సల్స్ ఓటు బ్యాంకు ఎటువైపు?
రాష్ట్రం లో ఎన్నికల వాతావ రణం వేడెక్కింది. అన్ని పార్టీ లూ తమ అభ్యర్థుల జాబితాలు ప్రకటించాయి. నామినేషన్ల పర్వం ముగిసింది. గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు, దళిత, బలహీన, మైనారిటీ వర్గాల్లో పట్టు తమను గెలిపిస్తాయని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తుండగా, వైఎస్ సర్కారు అవినీతి, ప్రభుత్వ వ్యతిరేకత, పొత్తుల సమీకరణ తమను తప్పక విజయ పథాన నడిపిస్తుందని తెలుగు దేశం భావిస్తోంది. సేవే లక్ష్యం.. ప్రేమే మార్గమంటూ పార్టీ స్థాపించిన…
