షర్మిల ఎవరు వదిలిన బాణం..?

తెలంగాణలో ఇప్పుడు వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు షర్మిల వార్తలలోని వ్యక్తిగా నిలిచారు. తన ప్రజాప్రస్థాన పాదయాత్రలో భాగంగా ఇప్పటికే మూడు వేల కిలోమీటర్ల మైలురాయి దాటిన ఆమె ఉమ్మడి వరంగల్ జిల్లాలో నడుస్తూ వివాదానికి కారణమయ్యారు. నర్సంపేట నియోజకవర్గంలో ఆమె యాత్రపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై, కేసీఆర్ కుటుంబంపై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ప్రతీకారానికి పాల్పడ్డారు. ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగగా, పోలీసులు రంగంలోకి…

Read More